ఎ. పి.ఎమ్ ర పి ఎస్ అధికార ప్రతినిది కాకాడ సింగన్న రెయిన్ పొగళ్లు విధినిర్వహణలో - జాతీయ రహదారుల పై గస్తీ కాస్తున్న పోలీసులకు ఆహార పోట్లాలు అందజేశారు.
తూర్పుగోదావరి జిల్లా ఎ. పి.ఎమ్ ర పి ఎస్ అధికార ప్రతినిది కాకాడ సింగన్న రెయిన్ పొగళ్లు విధినిర్వహణలో జాతీయ రహదారుల పై గస్తీ కాస్తున్న పోలీసులకు ఆహార పోట్లాలు అన్నవరం ఎస్ ఐ రావూరి మురళీమోహన్ కు అందజేశారు. సింగన్న మాట్లాడుతూ మన అందరం ఇళ్లలో ప్రసంతంగా ఆరోగ్యంగా ఉండండి అంటూ మనకోసం వారి కుటుంభలని కూడా …
రాష్ట్రంలో కరోనా రెండో దశ...
విశాఖ బాధితుడి కుటుంబసభ్యురాలికీ.. ఏపీలో ఆరుకు చేరిన కరోనా కేసులు  కరోనా వైరస్‌ వ్యాప్తి ఆంధ్రప్రదేశ్‌లో రెండోదశలోకి ప్రవేశించింది . ఇప్పటివరకు విదేశాల నుంచి రాష్ట్రానికి వచ్చిన వారిలోనే కరోనా వైరస్‌ పాజిటివ్‌ వచ్చింది. బాధితుడి ద్వారా రాష్ట్రంలో తొలిసారి మరో వ్యక్తికి వైరస్‌ సోకింది. దీన్ని రెండోద…
Image
విజయవాడలో లాక్‌డౌన్‌
విజయవాడ : కరోనా కట్టడి కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన లాక్‌డౌన్‌ రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతోంది. లాక్‌డౌన్‌ దృష్ట్యా విజయవాడలో పోలీసులు చర్యలు చేపట్టారు. నగరవ్యాప్తంగా వాహనాల రాకపోకలను నిలిపివేశారు. బారికేడ్లను ఏర్పాటు చేసి ప్రధాన రహదారులను మూసివేశారు. ఆటోలు, ప్రైవేటు వాహనాలు బయటకు రాకుండా కఠ…
Image
విశాఖ లో రెండో పాజిటివ్ కేసు నమోదు
విశాఖ  విశాఖ లో రెండో  పాజిటివ్ కేసు నమోదు. ఇటీవల మాక్క నుండి వచ్చిన వ్యక్తి నుండి బంధువులు కు సోకిన కరోనా వైరస్.  విశాఖ చెస్ట్ ఆసుపత్రి లో చికిత్స. రెండో కేసు నమోదు కావడంతో  అప్రమత్తమైన వైద్య ఆరోగ్య శాఖ. అల్లిపురం ప్రాంతంలో మరింత మంది పై దృష్టి సారింపు. కరోనా పాజిటివ్ వ్యక్తి తో కలిసిన వారి  ఆరోగ్…
సేవకు జయహో .. చప్పట్లతో మార్మోగిన దేశం..
విశాఖపట్నం న్యూస్ లీడర్ , కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు దేశవ్యాప్తంగా జనతా కర్ఫ్యూ పాటించాలని భారత ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ప్రధాని పిలుపును యావత్‌ భారతావని స్వాగతించింది. కరోనాపై యుద్ధానికి నడుం కట్టింది. ఈ క్రమంలో దేశ శ్రేయస్సు కోసం పోరాడుతున్న వైద్యులు, అధికారులు, ప…
Image